నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అర్వింద్ పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసింది. జిల్లాలోని నందిపేట్ మండలంలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా... తెరాస నేతలు అడ్డుకునేందుకు సమాయత్తం అయ్యారు. గొడవ జరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీ...
More >>