పారాఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి ఓ భారత మహిళా షూటర్ స్వర్ణం కైవసం చేసుకుంది. ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని లేఖారా స్వర్ణంతో సత్తా చాటగా ఒక్క జావెలెన్ త్రోలోనే భారత్ కు రజతం, కాంస్య పతకాలు దక్కాయి. అటు డిస్కస్ త్రోలోనూ భారత అథ్లెట్ యోగేశ్ కతునియా రజతంతో ...
More >>