మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో నీతు గంగాస్ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. 48 కిలోల విభాగం తుదిపోరులో మంగోలియాకు చెందిన లుత్సాయిఖాన్ పై 5-0 తేడాతో నీతు ఘన విజయం సాధించింది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శనతో నీతు గాంగాస్...
More >>