తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు కన్హా శాంతి వనంలో ఘనంగా ధ్యాన, సంగీత ఉత్సవం సాగుతోంది. శ్రీరామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు, ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు లాలాజీ మహారాజ్ 150వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని ఉత్సాహ వాతావరణంలో ఉత్సవాలు జరుగు...
More >>