వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తెదేపా చేపట్టిన "ఇదేం ఖర్మ -రాష్ట్రానికి" కార్యక్రమం జోరుగా సాగుతోంది. జగన్ ప్రభుత్వానివి ప్రజా వ్యతిరేక విధానాలంటున్న తెదేపా నేతలు.. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరిస్తూ.... వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈనెల ...
More >>