80 ఏళ్ల వయసులోనూ ఓ బామ్మ పరుగుపందెంలో తన సత్తా చాటింది. 49 సెకన్లలో 100మీటర్లు పరిగెత్తి... అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ కు చెందిన భేరీ దేవి అనే ఎనభై ఏళ్ల బామ్మ...వృద్ధాప్యంలోనూ 'తగ్గేదేలే' అంటూ పరుగుపందెంలో పాల్గొంది....
More >>